ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన ఆత్మాహుతి దాడి కేసు దర్యాప్తులో గొప్ప ముందడుగు పడింది. సూసైడ్ బాంబర్ టెర్రర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన కశ్మీరీ వ్యక్తి అమీర్ రషీద్ అలీని జాతీయ దర్యాప్తు సంస్థ (
ఢిల్లీ లోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఈ నెల 10న జరిగిన భారీ పేలుడు ఘటనలో మరిన్ని విషయాలు దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో పేలుళ్ల కోసం ఉగ్రవాదులైన డాక్టర్లు రూ.26 లక్షలకు పైగా వ