భారత దేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రెండు రోజుల పర్యటన సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య 350 మిలియన్ బ్రిటీష్ పౌండ్ల (రూ.3,675 కోట్లు) విలువైన వ�
పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందంలో ఇతర అరబ్ దేశాలు కూడా చేరే అవకాశం లేకపోలేదని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. అటువంటి పరిణామాలకు తలుపులు మూసుకుపోలేదంటూ ఆయన వ్యాఖ్