భారత పారా త్రోబాల్ జట్టు కెప్టెన్, మేడ్చెల్కు చెందిన డి. మహేశ్ నాయక్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఇటీవలే శ్రీలంకలో ముగిసిన తొలి సౌత్ఏషియా చాంపియన్షిప్లో భారత పారా
ఈజిప్టు వేదికగా జరిగే వాలీబాల్ వరల్డ్కప్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన పారా ప్లేయర్ దీరావత్ మహేశ్నాయక్ ఎంపికయ్యాడు. సీఎం కేసీఆర్ దత్తత మండలం మూడుచింతలపల్లిలోని లింగాపూర్ తండాకు చెందిన మహేశ్