T. Jeevan Reddy | ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ. కోటి ఎక్స్గ్రేషియాను అందజేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
BRS Strike | బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూరు చౌరస్తాలో బాధిత రైతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చే
దేశవ్యాప్తంగా 20 రాష్ర్టాల్లో పాదయాత్రలు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించడం ద్వారా వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటంలో అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) వెల్లడించింద�