మండలంలోని కన్నాల బుగ్గ రాజరాజేశ్వరస్వామి జాతరలో సౌకర్యాలపై దేవాదాయశాఖ అధికారులు, కమిటీ సభ్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. బెల్లంపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోనున్న ఈ ఆలయానికి 3 కిలోమీటర్�
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు ముగిసింది. ఏడు రోజుల పాటు హుండీల లెక్కింపు ప్రక్రియ దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాగింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏడు రోజుల్లో 540 హుండీ
ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయాన్ని మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గట్టమ్మ వద్ద తాత్కాలిక దుకాణాల ఏర్పాటు, ఇతర అంశాలపై జాకారం జీపీ పాలకవర్గ సభ్యులతో పాటు పూజారులతో తన కార్యాలయం�