బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమితులైన దేవదత్త చంద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహించిన సంజీవ్ చద్దా ను�
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్గా దేవదత్త చంద్ నియమితులయ్యారు. జూలై 1 నుంచి మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబి�