కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని పాసిగాం గ్రామ శివారులో గల పూలాజీ బాబా ఆశ్రమంలో నాలుగేండ్ల క్రితం జరిగిన బాలుడు రిషి డెత్ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Netaji : నేతాజీ సుభాష్ చంద్ర బోస్.. 76 ఏండ్లు గడిచినా ఆయన మరణం ఇంకా ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. తైపీలో 1945 లో ఇదే రోజున జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని చరిత్రకారులు నమ్ముతున్నారు. అయితే,...