జల్సాలకు అలవాటు పడి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాలను, దొంగల నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వారిని మెహిదీపట్నం, నార్సింగ్, కొల్�
లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం, గోధుమలను తక్కువ ధరకు కొని, రీసైక్లింగ్ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.