Hyderabad | తెలంగాణలో ఎన్నికల కోడ్లో అమలులోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీగా హవాలా సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.3
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలోని పౌరులకు భద్రత కల్పించడంతో పాటు వారికి సరైన సేవలందించేందుకు కొత్తగా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. జూబ్లీహిల్స్ సబ్ డ�
విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో పని చేస్తున్న సంస్థకు చెందిన బంగారు, వజ్రాభరణాలతో పారిపోయిన ఓ కారు డ్రైవర్ను ఎస్.ఆర్ నగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.