వీటికి మినహాయింపు | రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఉదయం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
మద్యం ప్రియులకు చేదు వార్త | ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తె�