ఆరు గ్యారంటీలంటూ ఝూఠా మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ ఓటర్లకు పిలపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి గురువారం బీర్ పూర్ మండల కేంద్రంలో మండలంలోని ఆరు ఎంపీటీసీల పరిధిలో నాయకులు, కార్యకర్తలతో జడ్పీ మాజీ చైర్మన్ దావ �