కొవిన్ పోర్టల్ నుంచి 111 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీకైందన్న వార్తలతో యావత్దేశం ఉలిక్కిపడింది. కరోనా సమయంలో కేంద్రప్రభుత్వం ఈ పోర్టల్ను తీసుకొచ్చింది. టీకా కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంట
ప్రపంచ సగటుతో పోలిస్తే 15 శాతం ఎక్కువ సమాచార భద్రతపై కంపెనీలకు సెర్ట్ సూచనలు న్యూఢిల్లీ, జూన్ 13: 2004 నుంచి ప్రతీ వంద మంది భారతీయుల్లో 18 మంది డాటా తస్కరణకు గురయ్యింది. డాటా లీకేజీలో భారత్ ప్రపంచంలోనే ఆరో స్థ
నిన్న ఎయిర్ ఇండియా డాటా లీకై కలవరానికి గురిచేయగా.. ఇవాళ పిజ్జాలు తయారీదారు డొమినోజ్లో కూడా డాటా లీక్ అయింది. దాదాపు 18 కోట్ల ఆర్డర్ డాటా లీకైనట్లుగా సదరు కంపెనీ తెలిపింది.