డాటాచోరీ కేసులో 11 సంస్థలకు సిట్ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, వ్యవస్థల నుంచి 84 కోట్ల మంది డాటాను సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో అపహరించి, దాని ద్వారా వందల కోట్ల వ్యాపారం చేస్తున
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాటాచౌర్యం కేసులో ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. ఆర్మీ డాటా కూడా చోరీకి గురైనట్టు తేలడంతో సైబరాబాద్ పోలీసులను శుక్రవారం సంప్రదించి, కేసు సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా �