పెద్దపల్లి : దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా దళిత అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం రాష్ట్ర సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగు�
మేడ్చల్, మే9(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద చేయూతనిస్తూ దళితులను అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల�