పేదరికంలో మగ్గుతున్న దళితుల జీవితాల్లో దళితబంధు కొత్త వెలుగులు నింపింది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నవారికి కొండంత అండగా నిలిచింది. గతంలో వివక్ష, వెనుకబాటు తనానికి గురైన కుటుంబాలు స్వయం సమృద�
దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.