బీజేపీ నేతలు పేరుకు దళితుల ఇంట్లో భోజనం అంటూ వెళతారు. కానీ అక్కడ వండింది ఏమీ తినరు. సదరు ఇంటి యజమాని ఇచ్చింది ఏదీ తీసుకోరు. తమ వెంట తెచ్చుకున్న హోటలు సాపాటును తినేసి చేతులు కడుక్కోవడం వారికి పరిపాటి అయింద�
లక్నో: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు అధికార బీజేపీని మంత్రులు, ఎమ్మెల్యేలు వీడుతుండగా, మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. గోరఖ్పూర్లోని ఓ దళితు