తమను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదంటూ పాడిరైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్కారుపై పోరుకు దిగిన రైతులు ఈ నెల 26న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నాక
పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విజయ డెయిరీ ఎండీ లక్ష్మిని శనివారం మండలంలోని పాల సొసైటీ అధ్యక్షులు కలిశారు. నెల రోజులుగా పాల సేకరణకు సంబంధించిన బిల్లులు