హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ (హెచ్సీజీ) సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. త్వరలో వారిని కలవనున్నట్టు బుధవారం ఎక్స్లో తెలిపారు. హెచ్సీజీ సభ్యులు మూడో ఎడిషన్
హ్యాపీ హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్నకు చెందిన పవన్ కుమార్ ‘మాదక ద్రవ్యాల నిర్మూలన’ పై అవగాహన కల్పించేందుకు బెంగళూరు టూ కన్యాకుమారి సైక్లింగ్ యాత్రకు సిద్ధమయ్యాడు.