విలేకరులమని చెప్పుకొంటూ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
నకిలీ ధని యాప్ ద్వారా రూ.4కోట్లు ఖాజేసిన సైబర్ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. శనివారం ఆయన వనపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వనపర్తి పట్టణ�