సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి. బాధితులు సైబర్క్
రాష్ట్రం సాధించి తొమ్మిదేండ్లు అవుతున్నది. ఈ తొమ్మిదేండ్లలో మన రాష్ట్రం, మన సర్కారు ఏం సాధించిందో ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాలి. తెలంగాణ ఏం సాధించిందో తెలుసుకోవడమే కాదు. కాలర్ ఎగరేసి.. గర్వంగ ప్రపంచా�
సైబర్ నేరాల నివారణకు రాష్ట్రప్రభుత్వం, పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో.. సైబర్ నేరగాళ్లు కొత్తదారులు వెతుక్కొంటున్నారు. స్మార్ట్ఫోన్ను ఆసరాగా చేసుకొని రోజుకొక వ్యూహంతో అమాయకుల �