Telangana | దేశవ్యాప్తంగా నీటి నిల్వలపై ప్రమాద ఘంటికలు మోగుతుండగా, తెలంగాణలో ఇప్పటికే జల సంక్షోభం తాండవిస్తున్నది. ప్రకృతి విపత్తు ఓ వైపు తరుముకొస్తుండగా, సర్కార్ అవగాహనారాహిత్యం, దుర్నీతితో అది మరింత ముంచు�
CWC Report: దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతం పడిపోయినట్లు కేంద్ర జల సంఘం పేర్కొన్నది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత నీటిస్థాయి 77 శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. దీనిపై �