తరగతి గదుల్లో దేశ భవిష్యత్ను రూపుదిద్దే అధ్యాపకుడు సి.వి.వి.ప్రసాద్ కళ్లారా చూసిన అభివృద్ధిని అక్షరీకరించారు. మంచి అన్నది పెంచుమన్నా అంటూ పాఠాలు చెప్పడమే కాదు తను చూసిన మంచిని ఎలుగెత్తి చాటుతూ వ్యాసా�
గురుకులాల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలితీర్చేందుకు ‘సీఎం బ్రేక్ఫాస్ట్ పథ కాన్ని ప్రారంభించింది. తొలిసారిగా హైస్కూల్ విద్యార్థులకూ బ్రేక్పాస్ట్ను అమలు చేయనున్నారు.