నోరూరించే మధుర ఫలాలు రానే వచ్చేశాయి. సీతాఫలాల సీజన్ రావడంతో మార్కెట్లో జోరుగా విక్రయిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన రహదారుల �
చలికాలంలో సీతాఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తియ్యని ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలుండడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్యాల నివారిణిగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని వృద్ధి చేయడంతోపాటు రక్తపోటును నియ
చలికాలంలో ఎక్కువగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. సీతాఫలం మధురమైన రుచిని కలిగి ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఈ పండ్లను తినడంతో సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. సీతాఫ�
మధుర ఫలం.. సీతాఫలం. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దొరికే ఈ పండు ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తియ్యగా ఉంటుంది కాబట్టి, మధుమేహ రోగులు తినకూడదని చెబుతారు. క్యాలరీలు ఎక్కువ కాబట్టి, డైటింగ్లో ఉన్నవాళ్లు ముట్టుక