మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది. ప్రతిఏటా మూగజీవాలకు వ్యాధులు సోకకుండా నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నది.
ఎయిడ్స్ ప్రాణాంతకమైన మహమ్మారి. మందులేని ఈ మాయరోగం కంటి మీద కునుకులేకుండా చేసింది. అవగాహన లోపం నిర్లక్ష్యం మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది
ముఖంపై పెట్టినంత శ్రద్ధ చేతులపై పెట్టరు చాలామంది. ఎండ, వాన, చలి అన్నిటినీ భరిస్తాయి చేతులు. దీంతో చేతులు పొడిబారుతాయి. గరకుగా మారిపోతాయి. సమస్య తీవ్రమై పగుళ్లు కూడావస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టే మార్గాలు �