రైతులు పంటల సాగులో యూరియా వాడకం తగ్గించాలని, అవసరం మేరకు రసాయన, పురుగు మందులను పిచికారీ చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ
భూమి పరిమిత వనరు. నానాటికీ పెరుగుతున్న జనాభా అపరిమితం. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించడం కష్టసాధ్యం.