నాగర్కర్నూల్ జిల్లాలో రైతులు యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసేలా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ప్రోత్సహించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
మంత్రి హరీశ్రావు | సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేం�
ఈ ఏడాది యాసంగిలో 11.24 లక్షల హెక్టార్లలో పంటలు లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిల�