దేశంలోని వివిధ కేంద్ర విద్యాలయాలు, విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన సీయూఈటీ-యూజీ ఉమ్మడి ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల య్యాయి. ఒక అభ్యర్థి నాలుగు సబ్జెక్టులలో 100 పర�
వివిధ కళాశాలల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే సీయూఈటీ-యూజీ పరీక్షలో సమూల మార్పులు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు.