ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏళ్లుగా గోప్యంగా సాగుతున్న రేట్ డిఫరెన్స్ (ఆర్డీ) వ్యవహారం రచ్చకెక్కింది. అధికారులు, వ్యాపారుల మధ్య ఆర్డీ వ్యవహారం తారస్థాయికి చేరింది. మార్కెట్లో జరుగుతున్న పలు పరిణామాల న�
పంటలను కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారంలో మాత్రం పోటీ పడుతున్నాయి. పంటలను తాము కొంటున్నామంటే.. తామే కొంటున్నామంటూ ప్ర చారం చేసుకుంటున్నాయి.