మన దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 17 మంది బిలియనీర్లు, 28% మంది నేరచరితులు ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది.
ఊర్కొండపేట లైంగిక దాడి ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహిళపై దాడికి పాల్పడ్డ వారి రూటే సపరేటు. గుడికి వచ్చిన జంటలను టా ర్గెట్ చేస్తూ.. వారు ఏకాంతంగా ఉన్న ఫొటోలను తీసి బ్లాక్ మెయిలింగ్ చ�
ADR | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది.