తిరుగుబాటుకు ముందు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వద్దకు వచ్చిన ఏక్నాథ్ షిండే తనను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయబోతున్నాయని చెప్పారని, భోరున విలపించారని ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే, ఆయనతో
Cried At Matoshree | ‘మాతోశ్రీకి వచ్చిన తర్వాత ఏక్నాథ్ షిండే ఏడ్చారు. బీజేపీతో వెళ్లకపోతే, తనను జైలులో పెడతారని చెప్పారు’ అని ఆదిత్య ఠాక్రే ఈ నెల 11న అన్నారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూడా దీనిని ధృవీకరించారు.