ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 5 వరకు రెండు వారాల పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రజలకు కనిపించకుండా పోవడంతో అధ్యక్ష మార్పు జరగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.