ఇంటర్నెట్ నుంచి డేటా సేకరిస్తూ, ఇన్సూరెన్స్ పేరుతో అమాయకులకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఇన్సూరెన్స్ కాల్సెంటర్పై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీలో దాడి చేసి నిర్వాహకులలో నల
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 9వ తేదీన జరిగిన మెగా లోక్ అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని సీసీసీ, డీడీ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఆరు నెలలుగా సీజ్ చేసిన మాదకద్రవ్యాలను గురువారం దుండిగల్లోని రాంకీ సంస్థలో పోలీసులు నిర్వీర్యం చేశారు.