లక్నో: రూ.2 కోట్లు డబ్బులు డిమాండ్ చేసేందుకు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన కొందరు అతడ్ని హత్య చేశారు. అనంతరం పీపీఈ కిట్లు ధరించిన నిందితులు అతడు కరోనాతో చనిపోయినట్లుగా నమ్మించి దహనం చేశారు. �
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనాతో మరణించిన వారి మృతదేహాలను గుట్టలుగా పడేయడం, సామూహికంగా దహనం చేయడం వంటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమ�
కరోనా బాధితుల కోసం 30పడకలు ఏర్పాటు రేపు ప్రారంభించనున్న మంత్రులు కొవిడ్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్పొరేషన్ పీర్జాదిగూడ, ఏప్రిల్ 23 : కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో కరోనా కట్టడికి ప్రభుత్�
హైదరాబాద్ : కొవిడ్-19తో మరణించిన ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంల�