24 గంటల్లో 2.57 లక్షల కరోనా కేసులు 24.83 నుంచి 12.45 శాతానికి పడిపోయిన పాజిటివిటీ రేటు న్యూఢిల్లీ, మే 22: దేశంలో వరుసగా ఆరవ రోజూ రోజువారీ కరోనా కేసులు మూడు లక్షలలోపే నమోదయ్యాయి. శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లను టోర్నీ ముగియగానే వారి దేశాలకు జాగ్రత్తగా పంపించేందుకు తాము చేయాల్సినవన్నీ చేస్తామని బీసీసీఐ మంగళవారం హామీ ఇచ్చింది. ఇండ