కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం ప్రైవేట్ దవాఖానలు బాధ్యతగా ఉండాలె చివరి నిమిషంలో గాంధీకి పంపొద్దు వైరస్ తీవ్రంగా ఉన్నది.. నిర్లక్ష్యం తగదు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక ప్రతి�
ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా పడకలు ఐసీయూ వార్డులు, ఐసొలేషన్ గదులు 60 శాతం ఖాళీయేనంటున్న అధికారులు తీవ్ర లక్షణాలు, దీర్ఘకాలిక రోగులకే సిఫారసు నియమాలు పాటిస్తే.. వైరస్ను జయించినట్లేనని భరోసా మాస్కులు, భౌతి�