కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన కరోనా రోగుల్లో టీకా తీసుకున్న వారే మూడొంతులు ఉన్నారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన కర�
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆక్సిజన్ అందకచనిపోయినట్లు భావిస్తోన్న రోగులను చెత్త వాహనాల్లో స్మశానాకి తరలించడం విమర్శలకు తావిస్తోంది. రాజ్ నందగావ్ జిల్లాలోని డోంగార్గావ్ లో న�