హైదరాబాద్: దేశీయంగా కొవాగ్జిన్ అనే కొవిడ్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ఇక ఇప్పుడు తమ వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.65
మరో ఐదు నెలల్లో సాధించడమే లక్ష్యం న్యూఢిల్లీ: వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగిరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలను ప్రారంభించింది. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్
ముంబై: కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేయడానికి ముంబైకి చెందిన హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అంతకుముందు
మహరాజ్గంజ్: ఆ మధ్య ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ ఓ వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సిన్నూ ఒకేసారి ఇచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడు యూపీలోని మహరాజ్గంజ్లో మరో వింత జరిగింది. ఓ వ్యక్తికి తొలిసారి
ప్రధాని మోదీ | ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రాన్ని నిధులు కోరాయి.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) రెండో కోవిడ్ -19 వ్యాక్సిన్ ‘కోవావ్యాక్స్’ కోసం భారత్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. త్వరలో కోవావ్యాక్స్ ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీరమ్ సీఈవో ఆ�
న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకునే సమయాన్ని పెంచాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. మరింత మెరుగైన ఫలితం కోసం ఇక నుంచీ ర�
కొవిడ్ వ్యాక్సినేషన్పై అనవసర అనుమానాలు టీకా దుష్ప్రభావాలంటూ అర్థంలేని ఆందోళనలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండూ మంచి టీకాలే వైద్య నిపుణులు, అధ్యయనాల స్పష్టీకరణ దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ఒక�