చారిత్రకమైన వరంగల్కు హైదరాబాద్ కంటే గొప్ప చరిత్ర ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్�
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయా�