త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 38 మంది అభ్యర్థులతో ఆదివారం తుది జాబితాను విడుదల చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కొత్త అధికారిక నివాసం నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది.
మద్యం పాలసీ కేసు పూర్తిగా ఫేక్ అని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. విచారణలో సీబీఐ అధికారులు తనను 56 ప్రశ్నలు అడిగారని తెలిపారు. మద్యం పాలసీలో అవకతవకలు, అక్రమాలు జరిగాయనేందుకు ఒక�
పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. విశ్వాస పరీక్ష కోసం రాష్ట్ర క్యాబినెట్ సిఫారసు మేరకు అసెంబ్లీ ప్రత్యేక సెషన్కు మంగళవారం అనుమతి ఇచ్చిన గవర్నర్.. సంబంధ