రాష్ట్రంలో నిరుద్యోగం ఎంతలా తాండవిస్తున్నదో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఈ ఎంపిక ప్రక్రియ. రెండున్నరేండ్లుగా ఒక్క నోటిఫికేషన్ వేయకుండా ఇబ్బంది పెడుతున్న సర్కార్ తీరును ఈ దృశ్యం ఎండగ
ఉపాధ్యాయ దినోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం, తాజాగా �