మండలంలోని మాధవ్నగర్ రైల్వేలెవల్ క్రాసింగ్ గేటు తెరుచుకున్నది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల దృష్ట్యా జనవరి 25న రైల్వే ఉన్నతాధికారులు మాధవ్నగర్ గేటును మూసివేశారు.
ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది. ఈ ప్రాంత ప్రజల ఎన్నోఏండ్ల జిల్లా ఏర్పాటు కలను సీఎం కేసీఆర్ సాకారం చేయడంతోపాటు వికారాబాద్ జిల్లా అభివ�
వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం కష్టతరమవుతుందని, ప్రజలకు కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. వర్షాకాలం పూర్తయిన తర్వాత అండర్ బ్రిడ్జి నిర