చట్టం ముందు అం దరూ సమానులేనని సిటీ స్మాల్ కాజ్ కోర్టు చీఫ్ జడ్జ్ జిల్లా న్యాయమూర్తి నిర్మల గీతాంబ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ 500 మీ�
జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ సిఫారసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మండలిచేసే ప్రతిపాదనలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. జీఎ�