ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగూడెం పర్యటన విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేసింది. సీఎం అరగంట టూర్ కోసం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళలు ఆరుగంటల పాటు పడిగాపులు పడాల్సి వచ్చింది.
తుక్కుగూడలో శనివారం జరిగిన కాంగ్రెస్ సభకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవడంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇప్పటికే తక్కువ సర్వీసులతో బస్సులు నడుస్తుంటే ఉన్న వాటిని కాంగ్రెస్ సభకు తరలించడ
కాంగ్రెస్ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ.. సభ కాదని, అధికారం రానేరాదనే ఫ్రస్ట్రేషన్ సభ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు.