మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకే న్యాయం జరగడం లేదంటూ.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు బంక మల్లేశ్యాదవ్ బుధవారం నిరసన చేపట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వివిధ
బెంగళూరులో సోమవారం రాత్రిపూట కురిసిన వర్షం విధ్వంసం సృష్టించింది. దాదాపు రెండు వేల ఇండ్లు నీటమునగగా, నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 20వేల వాహనాలు దెబ్బతిన్నాయి. ఒకరు మృతిచెందార�