కొండరెడ్ల గూడేల్లో మౌలిక వసతులు కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పూసుగుంట కొండరెడ్ల గ్రామంలో ఐటీడీఏ పీవో రాహుల్లో కలిసి కలెక్టర్ శనివా
పేద విద్యార్థులకు కార్పొరేట్స్థాయి విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తూ.. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు రాచబాట వేస్తున్నది పీఏపల్లి ఆదర్శపాఠశాల.