73, 74వ రాజ్యాంగ సవరణలు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినవి. ఇందులో పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి రాజ్యాంగ అధికరణలను 243లో చేర్చారు. ఆంగ్ల పెద్ద అక్షరంతో రాజ్యాంగంలో ఏదైనా అధికరణం ఉందంటే, కచ్చితంగా అది �
1. జీవశాస్త్రం గురించిన లిఖితపూర్వక సమాచారం మొదటిసారిగా ఎవరి నుంచి లభించింది? 1) అరిస్టాటిల్, గేలన్ 2) వెసాలియస్, హార్వే 3) లామార్క్, డార్విన్ 4) ష్లైడెన్, ష్వాన్ 2. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్రకు సంబంధించి �
-దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. -మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు 1853 ఏప్రిల్ 16న ప్రయా
మొక్కలు మానవుని నిత్యజీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతాయి. ఆహారం, మత్తు పదార్థాలు-పానీయాలు, కలప, నారలు, కాగితం మొదలైనవన్నీ మనకు మొక్కల నుంచే లభిస్తాయి. వివిధ రకాల మొక్కలు, వాటివల్ల మనకు కలిగే ప్రయోజనాల గురి�
మసాలా దినుసులు మసాలా దినుసులను వంటల్లో ఉపయోగిస్తారు. ఇవి ఆహారానికి రుచి, వాసన, నిలువచేసే సామర్థ్యాన్ని కలిగిస్తాయి. ఉదా: 1. మిరప (క్యాప్సికం ఫ్రూటిసెన్స్): దీన్ని రెడ్ పెప్పర్ అంటారు. దీనిలో కారానికి కారణమై�
భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించిన జ్ఞానమే విజ్ఞానశాస్త్రం - ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ...
పేదరికం నిర్వచనంలో కనీసం అవసరాలు అనే పదానికి చాలా విస్తృత అర్థం ఉన్నది. ఎందుకంటే కనీస అవసరాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కో కాలంలో ఒక్కోవిధంగా ఉంటాయి. అంటే కనీస అవసరాలు కాలానుగుణంగా, ప్రదేశానికగుణంగా మారుతుంట�
1945-డా. హోమి జహంగీర్ బాబా (అణుశక్తి పితామహుడు-హెచ్ జె బాబా) ఆధ్యర్వంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఎఫ్ఐఆర్, ముంబై)లో ఏర్పాటు చేశారు. -1948- బాబా అధ్యక్షతన భారత అణుశక్తి సంఘాన్ని ఏర్పాటు చేశారు.
నిజాం సంస్థానంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. నాందేడ్ జిల్లాలో 1896, జూలై 12న జన్మించారు. ఈయన వ్యాసాలు నిజాం సంస్థానంలోని ఏకైక మరాఠీ పత్రిక నిజాం విజయలో....
స్టార్ట్ స్టార్టప్ స్టార్టప్.. ప్రస్తుతం ఇదో కొత్త ట్రెండ్. అయితే ప్రతిఒక్కరికి వినూత్న ఆలోచనలు వస్తుంటాయి. కానీ అసలు స్టార్టప్ను ఎలా ప్లాన్ చేయాలి? ఏవిధంగా స్టార్ట్ చేయాలనే విషయాలు ప్రాథమికంగా తెలిసి �
రాజ్య పాలనలో రాజుకు సహకరించడానికి రాజోద్యోగులు ఉండేవారు.శాతవాహనుల కాలం నాటి కొందరు ముఖ్యమైన అధికారులు. రాజామాత్యులు – రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహా ఇచ్చేవారు మహామాత్రులు – ప్రత్యేక కార్యనిర్�
పో నది : ఇటలీలో జన్మించి ఏడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది. వెనిస్ నగరం ఈ నది ఒడ్డున ఉంది. టైబర్ నది : జన్మస్థలం ఇటలీ. ఈ నది ఒడ్డున రోమ్ నగరం ఉంది. మధ్యదరా సముద్రంలో కలుస్తుంది. కస్పేట్ డెల్టాను ఏర్పరుస్తుంది.