Gurugram Mosques: నుహ్ జిల్లాలో చెలరేగిన హింస గురుగ్రామ్కు పాకింది.దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మసీదులను ఇవాళ మూసివేశారు. శుక్రవార ప్రార్థనలను నిర్వహించడం లేదు. మత ఘర్షణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న�
హర్యానాలో (Haryana) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత సోమవారం మేవాట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, �