ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లును తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఐదేండ్ల క్రితం యూసీసీని వ్యతిరేకిస్తూ తన నివేదికను వెలువరించింది. ఈ విధానం మన దేశానికి నప్పదని తేల్�
అది కేవలం ఆశగా మిగిలిపోవద్దు అమలుకు చర్యలు తీసుకోవాలి కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు సూచన న్యూఢిల్లీ, జూలై 9: భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం చాలా ఉందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి క�