నిర్మల్ జిల్లా బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఏప్రిల్ 6న బాసర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నందున, ఏర్ప
అర్చక ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్లోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన జేఏసీ అర్చక ఉద్యోగుల రాష్ట్ర కమిటీ సమావేశ
భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని వీక్షించడానికి వేలాదిగా వచ్చే భక్తులు మెచ్చేలా సకల ఏర్పాట్లు చేస్తున్నామని సమాచార, పౌర సంబంధాల శాఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. సోమవారం భద్రాచలం వచ