ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించేందుకు వరంగల్ కలెక్టరేట్కు బాధితులు తరలివచ్చారు. నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా విభాగాల వారీగా జరుపుకున్నట్లు అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అన్నారు. దశాబ్ది ఉత్సవాల చివరి రోజు గురువారం అమరుల సంస్మరణ దినం సందర్భంగా సాయంత్రం ఉద్యోగ సంఘా�